బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లో భూకబ్జా
ABN , First Publish Date - 2020-11-11T19:29:05+05:30 IST
బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లో భూకబ్జా
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్నెంబర్ 12లో భూకబ్జాకు పాల్పడ్డారు. వేమిరెడ్డి ఎంక్లేవ్లో రూ.30 కోట్లు విలువచేసే భూమి కబ్జాకు యత్నించారు. అధికార పార్టీ నేతల అనుచరులమంటు బెదరించి భూకబ్జాకు యత్నించారు. స్థలం యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరాయి రౌడీలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.