తిరుపతమ్మకు వెండి మకరతోరణం బహూకరణ
ABN , First Publish Date - 2020-12-01T06:04:27+05:30 IST
తిరుపతమ్మకు వెండి మకరతోరణం బహూకరణ
పెనుగంచిప్రోలు, నవంబరు 30: తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన చింతల రాధిక శ్రీ, సుదర్శన్ దంపతులు రూ. 3.80 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని సోమవారం బహూకరించారు. ప్రధానార్చకుడు మర్రెబోయిన వెంకట రమణ మకరతోరణానికి పూజలు చేసి, దాతలకు అమ్మవారి, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.