రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఆగిన మరో గుండె

ABN , First Publish Date - 2020-12-30T16:45:31+05:30 IST

అమరావతి రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో మరో గుండె ఆగింది.

రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో ఆగిన మరో గుండె

అమరావతి: అమరావతి రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో  మరో గుండె ఆగింది. తుళ్లూరు మండలం మందడంలో మాదాల రామారావు(80) గుండెపోటుతో మృతి చెందాడు. అమరావతి నిర్మాణానికి రామారావు 20ఎకరాలు ఇచ్చాడు. రాజధాని తరలిపోతోందని గత కొంతకాలంగా మనోవ్యధతో బాధ పడుతున్నారని రామయ్య కుటుంబసభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-12-30T16:45:31+05:30 IST