వైవీయూ ఉర్దూ శాఖ సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషా

ABN , First Publish Date - 2020-11-14T05:28:51+05:30 IST

వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు.

వైవీయూ ఉర్దూ శాఖ సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషా
ప్రొఫెసర్‌ వల్లిపాషాకు నియామకపత్రం అందజేస్తున్న వీసీ

కడప(వైవీయూ), నవంబరు 13: వైవీయూ ఉర్దూ శాఖ విభాగం సమన్వయకర్తగా ప్రొఫెసర్‌ వల్లిపాషాను నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. అబ్దుల్‌కలాం సెంట్రల్‌ లైబ్రరీ గ్రంథాలయం కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్‌ రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు. సీడీసీ సమన్వయకర్తలుగా డాక్టర్‌ సునీత, డాక్టర్‌ వెంకటరమణను వీసీ సూర్యకళావతి నియమించారు. 

Updated Date - 2020-11-14T05:28:51+05:30 IST