క్రీడలతో మానసిక ఉల్లాసం
ABN , First Publish Date - 2020-12-16T05:20:21+05:30 IST
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
ముద్దనూరు, డిసెంబరు 15: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో సీఎం జగన్ జన్మదినం పురస్కరిం చుకుని నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంటు మంగళ వారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తరువాత ఇరు జట్ల క్రీడా కారులను పరిచయం చేసుకున్నారు. ఎమ్మెల్యే బ్యాటింగ్ చేయగా వరదారెడ్డి బౌలింగ్ చేస్తూ క్రీడలను ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, ఎస్వీఆర్ ట్రాన్స్పోర్టు వరదారెడ్డి, గురుట్రాన్స్పోర్టు అధినేత గుర్రప్ప, వైసీపీ మండల కన్వీనర్ శ్రీధర్రెడ్డి, మేఘనాథ నారపరెడ్డి, టోర్నమెంటు నిర్వాహకులు డాక్టర్ నవజ్యోత్రెడ్డి, సుమంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.