ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-05-11T11:32:05+05:30 IST
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం లు ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు.
![ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051105513194/05112020060204n82.jpg)
రైల్వేకోడూరు, మే, 10: రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం లు ఇళ్ల లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కోరారు. ఆదివారం వైసీపీ కార్యాలయంలో ముస్లింలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు రంజాన్ సందర్భంగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.