రైతులకు నష్టపరిహార చెక్కుల అందజేత
ABN , First Publish Date - 2020-07-10T10:36:14+05:30 IST
సుండుపల్లె-వీరబల్లి మండలాలకు సంబంధించి 11 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహార చెక్కులను రైతులకు అందజేసినట్లు
సుండుపల్లె, జూలై 9: సుండుపల్లె-వీరబల్లి మండలాలకు సంబంధించి 11 మంది రైతులకు ప్రభుత్వం నుంచి మంజూరైన నష్ట పరిహార చెక్కులను రైతులకు అందజేసినట్లు రాజంపేట డీఎ్పవో ఖాదర్వలి తెలిపారు. అడవి పందులు, ఏనుగుల దాడిలో పంటలు నష్టపోయిన 11 మంది రైతులకు గురువారం సానిపాయి రేంజ్ కార్యాలయం వద్ద రూ.2లక్షల 90 వేలను చెక్కుల రూపంలో అందజేశా మని వారు తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.