అంజన్న సేవలో ఎన్నికల పరిశీలకురాలు
ABN , First Publish Date - 2020-12-14T04:57:41+05:30 IST
గండి వీరాంజనే యస్వామిని ఆదివారం సాయంత్రం జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శోభ దర్శించుకున్నారు.

చక్రాయపేట, డిసెంబ రు 13: గండి వీరాంజనే యస్వామిని ఆదివారం సాయంత్రం జిల్లా ఎన్నికల పరిశీలకురాలు శోభ దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించు కున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ ఉప అర్చకులు రాజా, వేదపారాయణ పండితులు రామ్మోహన శర్మ ప్రత్యేక పూజలు నిర్వ హించారు. చక్రాయపేట తహసీల్దార్ వైఎస్ సత్యానందం, ఉప తహ సీల్దార్ నరేంద్ర, చింతకొమ్మదిన్నె తహసీల్దార్ రమేష్రెడ్డి పాల్గొన్నారు.