13 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-12-11T04:50:38+05:30 IST

జిల్లాలో మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది.

13 కేసులు నమోదు

కడప, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54,784కి చేరింది. ఇప్పటి వరకు 524 మంది మృతిచెందారు. కరోనా ఆసుపత్రిలో చికిత్సపొంది కోలుకున్న 21 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 54,182 మంది చికిత్స పొంది కోలుకున్నారు. హోం ఐసోలేషన్‌లో 168 మంది చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-12-11T04:50:38+05:30 IST