మరో 55 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-11-27T06:48:52+05:30 IST

జిల్లాలో మరో 55 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54411కు చేరింది.

మరో 55 కేసులు నమోదు

కడప, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 55 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 54411కు చేరింది. ఇప్పటి వరకు 521 మంది మృతి చెందారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న 38 మం దిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 53585 మంది కోలుకున్నారు. 361 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-11-27T06:48:52+05:30 IST