21 పాజిటివ్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-12-04T05:42:16+05:30 IST
జిల్లాలో బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల్లోపు మరో 21 మందిలో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది.
కడప, డిసెంబరు 3 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల్లోపు మరో 21 మందిలో కరోనా వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ప్రకటించింది. మరొకరు మృతిచెందారు. కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న 39 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు 522 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 54,617కు చేరుకుంది. 53,946 మంది కోలుకున్నారు. 233 మంది హోం ఐసోలేషనలో చికి త్స పొందుతున్నారు.