ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2020-11-14T05:05:07+05:30 IST
పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు గోపవరం ఎస్ఐ కృష్ణయ్య ప్రకటించారు.
గోపవరం, నవంబరు 13: వల్లెలవారి పల్లెలో పేకాడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు గోపవరం ఎస్ఐ కృష్ణయ్య ప్రకటించారు. అందిన సమాచారం మేరకు వల్లెలవారి పల్లె లో తనిఖీ నిర్వహిస్తుండగా పొలాల్లో పేకాడుతున్న ఆరుగు రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 36,830 డబ్బు, పేకలు, స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.