ఆధార్‌ ఆధారంగా రేషన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-03-31T10:08:10+05:30 IST

ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ పంపి ణీ చేయడం

ఆధార్‌ ఆధారంగా రేషన్‌ ఇవ్వాలి

ప్రొద్దుటూరు, మార్చి 30: ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కేం ద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఉచితంగా రేషన్‌ పంపి ణీ చేయడం మంచిదని అయితే  రేషన్‌కార్డు లేనివారికి ఆధార్‌కార్డు ఆధారంగా పంపిణీ చేస్తే  ప్రయోజనకరంగా ఉం టుందని టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సీజీ కుతుబుద్దీన్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  సమావేశంలో 33వ వార్డు టీడీపీ సెక్రటరి నాగగణే్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-31T10:08:10+05:30 IST