-
-
Home » Andhra Pradesh » Guntur » sports
-
హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు
ABN , First Publish Date - 2020-12-07T05:15:46+05:30 IST
మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్జీవీఆర్ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం జరిగాయి.

మేడికొండూరు, డిశంబరు 6: మేడికొండూరు మండలం పేరేచర్ల ఎస్జీవీఆర్ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా ఫుట్బాల్ లీగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీలను జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీహెచ్ దుర్గామోహన్, జీవీ చంద్రశేఖరరావు, మానుకొండ బ్రహ్మాజీ, కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.