భక్తులకు మంగళశాసనాలు

ABN , First Publish Date - 2020-11-28T04:56:50+05:30 IST

తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న రామాయణ క్రతువులో భాగంగా చినజీయర్‌ స్వామి శుక్రవారం భక్తులకు మంగళశాసనాలు అందజేశారు.

భక్తులకు మంగళశాసనాలు
స్వామివార్లకు పూజ చేస్తున్న చిన్నజీయర్‌ స్వామి

తాడేపల్లి టౌన్‌, నవంబరు 27: తాడేపల్లి పట్టణంలోని సీతానగరం విజయకీలాద్రిపై జరుగుతున్న రామాయణ క్రతువులో భాగంగా చినజీయర్‌ స్వామి శుక్రవారం భక్తులకు మంగళశాసనాలు అందజేశారు. తొలుత స్వామివార్ల ఉత్సవవిగ్రహాలకు అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి, అభిషేకాలు నిర్వహించారు. ఆశ్రమ నిర్వాహకులు వెంకటాచార్యులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు. 

Read more