సర్టిఫికెట్స్‌ పరిశీలన గడువు పెంపు

ABN , First Publish Date - 2020-12-06T05:42:32+05:30 IST

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మరో మూడు రోజులు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.ప్రతాప్‌కుమారరెడ్డి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు.

సర్టిఫికెట్స్‌ పరిశీలన గడువు పెంపు

లాంఫాం(తాడికొండ), డిసెంబరు 5: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో చేరే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మరో మూడు రోజులు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఏ.ప్రతాప్‌కుమారరెడ్డి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. అగ్రికల్చర్‌, పశువైద్య, ఉద్యాన డిగ్రీ కోర్సుల్లో రైతు కోటా కింద్ర దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 7, 8, 9 తేదీల్లో దగ్గరలోని విశ్వవిద్యాలయానికి వెళ్లాలని సూచించారు.    

Updated Date - 2020-12-06T05:42:32+05:30 IST