ప్రతిభా పురాస్కారానికి ఎంపిక

ABN , First Publish Date - 2020-12-29T06:14:25+05:30 IST

మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ వి.వేణు తదితరులు అభినందించారు.

ప్రతిభా పురాస్కారానికి ఎంపిక
విద్యార్థిని అభినందిస్తున్న కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు తదితరులు

గుంటూరు(విద్య), డిసెంబరు 28: మాజేటి గురవయ్య డిగ్రీ కళాశాల విద్యార్థిని లక్ష్మీతిరుపతమ్మ జాతీయ సేవాపథకం(ఎన్‌ఎస్‌ఎస్‌)లో రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. ఆమెను కళాశాల కార్యదర్శి ఎంవీఆర్‌కే ముత్యాలు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మంచాల బోసుబాబు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ వి.వేణు తదితరులు అభినందించారు.


Updated Date - 2020-12-29T06:14:25+05:30 IST