డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-20T04:53:33+05:30 IST

చౌడవరంలోని ఆర్‌వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం మినీ ట్రక్కులకు సంబంధించి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ప్రారంభం
ఆర్‌వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో డాక్యుమెంటేషన్‌ ప్రక్రియని పరిశీలిస్తోన్న కలెక్టర్‌

గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): చౌడవరంలోని ఆర్‌వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం మినీ ట్రక్కులకు సంబంధించి డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ  ప్రారంభమైంది. ఎంపికైన 899 మంది లబ్ధిదారులకు రెండ్రోజుల పాటు డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ చెప్పారు.  కార్యక్రమంలో జేసీలు ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:53:33+05:30 IST