రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎంపిక

ABN , First Publish Date - 2020-12-30T05:12:44+05:30 IST

ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్‌.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌ తెలిపారు.

రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఎంపిక
రత్నబాబును అభినందిస్తున్న ఏసీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌, అధ్యాపకులు

గుంటూరు(తూర్పు), డిసెంబరు 29: ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్‌డే పరేడ్‌కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్‌.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ టి.అనితాసూసన్‌ తెలిపారు. మంగళవారం కళాశాలలో రత్నబాబును అభినందనందించారు. కార్యక్రమంలో కళశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ చుక్కా ప్రవీణ్‌, అసోసియేట్‌ ప్రిన్సిపాల్‌ కొమ్మాలపాటి మోజేస్‌, శారద, పీడీ ప్రీతమ్‌ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-30T05:12:44+05:30 IST