రిపబ్లిక్డే పరేడ్కు ఎంపిక
ABN , First Publish Date - 2020-12-30T05:12:44+05:30 IST
ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్డే పరేడ్కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ టి.అనితాసూసన్ తెలిపారు.
గుంటూరు(తూర్పు), డిసెంబరు 29: ఢిల్లీలో జనవరి26న జరిగే రిపబ్లిక్డే పరేడ్కే ఏసీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఎస్.రత్నబాబు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ టి.అనితాసూసన్ తెలిపారు. మంగళవారం కళాశాలలో రత్నబాబును అభినందనందించారు. కార్యక్రమంలో కళశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చుక్కా ప్రవీణ్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కొమ్మాలపాటి మోజేస్, శారద, పీడీ ప్రీతమ్ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.