ఎస్‌ఐ సస్పెన్షనకు గురైన కేసు లా అండ్‌ ఆర్డర్‌కు బదలాయింపు

ABN , First Publish Date - 2020-10-24T06:37:32+05:30 IST

ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్‌ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు.

ఎస్‌ఐ సస్పెన్షనకు గురైన కేసు  లా అండ్‌ ఆర్డర్‌కు బదలాయింపు

అన్నవరం, అక్టోబరు 23: ఇటీవల మహిళ అదృశ్యం కేసు లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో అన్నవరం పూర్వపు ఎస్‌ఐ మురళీమోహనను సస్పెండ్‌ చేసిన సంగతి విధితమే. ఈ విషయంలో మహిళ మృతదేహం రైలుపట్టాలవద్ద పడి ఉండడంతో కేసు జీఆర్‌పీ పరిధిలో ఉండగా దీన్ని లా అండ్‌ ఆర్డర్‌కు బదిలీ చేయడంతో శుక్రవారం దీనిపై అన్నవరం పో లీసులు విచారణ ప్రారంభించారు. తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం తదితరులు మృతదేహం లభ్యమైన ప్రదేశానికి మహిళ అ త్తింటివారిని తీసుకెళ్లి పరిశీలించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

Updated Date - 2020-10-24T06:37:32+05:30 IST