-
-
Home » Andhra Pradesh » East Godavari » seneswara swamiki pujaaaaaaaaalu
-
శనీశ్వరస్వామికి పూజలు
ABN , First Publish Date - 2020-12-27T07:06:54+05:30 IST
మందపల్లి మందేశ్వర(శనీశ్వర) ఆలయంలో శనివారం విశేషసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు.

కొత్తపేట, డిసెంబరు 26: మందపల్లి మందేశ్వర(శనీశ్వర) ఆలయంలో శనివారం విశేషసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారురు. ఆలయానికి సంబంధించి వివిధ సేవలద్వారా రూ.57,324లు ఆదాయం లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్, ఈవో శింగం రాధ తెలిపారు.