ఇద్దరు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం

ABN , First Publish Date - 2020-12-19T06:17:12+05:30 IST

రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ధర్మారావు నియమితులయ్యారు.

ఇద్దరు అడిషనల్‌ పబ్లిక్‌   	ప్రాసిక్యూటర్ల నియామకం

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు 18: రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ధర్మారావు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ జీవో నంబరు 1251 జారీ చేసింది. అదే విధంగా అమలాపురం అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా శేషారావు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ జీవో నంబరు 1249 జారీ చేసింది. 

 

 

 


Updated Date - 2020-12-19T06:17:12+05:30 IST