పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు

ABN , First Publish Date - 2020-10-03T06:37:18+05:30 IST

ప్రజలకు పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సేవలు అందుతున్నాయని, త్వరలో మరిన్ని సేవలు విస్తరిస్తాయని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి

పూర్తిస్థాయిలో సచివాలయ సేవలు

రంగంపేట, అక్టోబరు 2: ప్రజలకు పూర్తిస్థాయిలో సచివాలయాల్లో సేవలు అందుతున్నాయని, త్వరలో మరిన్ని సేవలు విస్తరిస్తాయని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పి.రామచంద్రరావు తెలిపారు. సచివాలయాలు ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆ యన సుబద్రంపేట సచివాలయంలో కేక్‌ కట్‌ చేసి సిబ్బందిని అభినందించారు. అలాగే దొడ్డిగుంటలో వృద్ధులకు పండ్లు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎ.వెంకటేశ్వరరావు, కార్యదర్శి మణికుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T06:37:18+05:30 IST