తూర్పు గోదావరి జిల్లాలో.. కొవిడ్ కొత్త కేసులు 47
ABN , First Publish Date - 2020-12-13T06:46:08+05:30 IST
కాకినాడ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 47 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,22

కాకినాడ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 47 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,22,947కి చేరింది. యాక్టివ్ కేసులు 650 ఉండగా, 1,21,661 మంది కోలుకున్నారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 636గా ఉంది.