బ్లేడ్‌తో దాడి

ABN , First Publish Date - 2020-10-01T07:50:01+05:30 IST

బైక్‌పై వెళ్తూ వర్షం వల్ల ఉమామర్కేండేశ్వరస్వామి ఆలయం రోడ్డులో ఆగిన విలేకరిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తు లు బ్లేడ్‌తో దాడి చేసి రూ.

బ్లేడ్‌తో దాడి

రూ.500, సెల్‌ఫోన్‌ లాక్కుని పరారీ 


రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: బైక్‌పై వెళ్తూ వర్షం వల్ల ఉమామర్కేండేశ్వరస్వామి ఆలయం రోడ్డులో ఆగిన విలేకరిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తు లు బ్లేడ్‌తో దాడి చేసి రూ.500 నగదు, సెల్‌ఫోను లా క్కుని పారిపోయారు. ఈ మేరకు ఏవన్‌ న్యూస్‌ చానల్‌ విలేకరి అప్పాబత్తుల ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-10-01T07:50:01+05:30 IST