-
-
Home » Andhra Pradesh » East Godavari » 2800 liters of gingerbread destroyed
-
2800 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం
ABN , First Publish Date - 2020-10-07T09:44:15+05:30 IST
ప్రత్తిపాడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 2800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు...

ప్రత్తిపాడు, అక్టోబరు 6: ప్రత్తిపాడు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మంగళవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 2800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. తిరుమాలిలో వెయ్యి లీటర్లు, ఎస్.అగ్రహారంలో 1800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.