ఉద్యోగోన్నతిపై గణాంక శాఖ ఏడీ బదిలీ
ABN , First Publish Date - 2020-12-29T04:34:43+05:30 IST
చిత్తూరు ముఖ్య ప్రణాళికా విభాగం కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న టి. కృష్ణానాయక్కు డిప్యూటీ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు.
![ఉద్యోగోన్నతిపై గణాంక శాఖ ఏడీ బదిలీ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కలికిరి, డిసెంబరు 28: చిత్తూరు ముఖ్య ప్రణాళికా విభాగం కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న టి. కృష్ణానాయక్కు డిప్యూటీ డైరెక్టరుగా పదోన్నతి కల్పించారు. శ్రీకాకుళం జిల్లా ప్రణాళికా విభాగం ముఖ్య ప్రణాళికాధికారి (సీపీవో) ఆయన్ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి విజయకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.