ఇన్చార్జి జేసీగా రాజశేఖర్
ABN , First Publish Date - 2020-10-01T10:30:37+05:30 IST
జిల్లా జాయింట్ కలెక్టర్గా(ఆసరా, సంక్షేమం) రాజశేఖర్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు.
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 30: జిల్లా జాయింట్ కలెక్టర్గా(ఆసరా, సంక్షేమం) రాజశేఖర్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జేసీగా ఉన్న చంద్రమౌళి పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో హెచ్ఎన్ఎ్సఎ్స(పీలేరు డివిజన్) డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ను కలెక్టర్ నియమించారు. కాగా, ఆయన గతంలో ఇన్చార్జి డీఆర్వోగానూ పనిచేశారు.