శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2020-12-27T06:35:02+05:30 IST
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
![శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020122701031189/12272020010326n53.gif)
తిరుమల, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, లడ్డూప్రసాదాలు అందజేశారు.