ఆదిలాబాద్‌ ఎంపీ లెటర్‌ ఫోర్జరీ

ABN , First Publish Date - 2020-11-26T16:44:44+05:30 IST

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబురావు లెటర్‌ ఫోర్జరీకి గురైంది.

ఆదిలాబాద్‌ ఎంపీ లెటర్‌ ఫోర్జరీ

తిరుపతి: ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాబురావు లెటర్‌ ఫోర్జరీకి గురైంది. ఎంపీ బాబురావు లేఖను రాఘవ అనే వ్యక్తి ఫోర్జరీ చేసి...వీఐపీ దర్శన టికెట్లు రూ.11 వేలకు అమ్మినట్లు టీటీడీ గుర్తించింది. దీనికి సంబంధించి  విజిలెన్స్‌ అధికారులకు టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలైంది. 

Updated Date - 2020-11-26T16:44:44+05:30 IST