గ్రూప్‌-1 పరీక్షకు 66.07 శాతం హాజరు

ABN , First Publish Date - 2020-12-16T04:22:59+05:30 IST

తిరుపతిలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు రెండో రోజైన మంగళవారం 893 మందికి గాను 590 మంది హాజరైనట్టు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు.

గ్రూప్‌-1 పరీక్షకు 66.07 శాతం హాజరు

తిరుపతి రూరల్‌, డిసెంబరు 15: తిరుపతిలో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు రెండో రోజైన మంగళవారం 893 మందికి గాను 590 మంది హాజరైనట్టు కలెక్టర్‌ భరత్‌గుప్తా తెలిపారు. తొలిరోజైన సోమవారం 595 మంది (66.12 శాతం) పరీక్ష రాశారన్నారు. ఈ నెల20 వ తేదీ దాకా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కొనసాగుతాయన్నారు. 

Updated Date - 2020-12-16T04:22:59+05:30 IST