Home » Election Campaign
మైలవరం వైసీపీ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. శనివారంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గడువు ముగిసినా.. 144 సెక్షన్ అమల్లో ఉన్నా..
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 2,10,804 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,06, 242 మంది, మహిళలు 1,04, 831 మంది ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్కు సోమవారం జరుగనున్న ఎన్నికల్లో వా రు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమరాపురం మండలంలో 46,919 మంది, గుడిబండలో 43,160 మంది, రొళ్ల మండలంలో 30,677 మంది, అగళిలో 26,682 మంది, మడకశిర రూరల్ పరిథిలో 46,432 మంది, మడకశిర అర్బన పరిధిలో 17,204 మంది ఓటర్లు ఉన్నారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆధ్వర్యంలో పోలింగ్ సామ గ్రిని ఆదివారం అందజేశారు. పెనుకొండ నియోజకవర్గంలో ని 265 పోలింగ్ కేంద్రాలకు 318 మంది పీఓలు, 318మంది ఏపీఓలు, 1272మంది ఓపీఓలను నియమించారు. వారందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సామ గ్రితో తరలివెళ్లారు. నియోజకకర్గంలో మొత్తం 31 సమస్యాత్మ క కేంద్రాలను గుర్తించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 2132మంది పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరుగనున్న పోలింగ్ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టినట్లు, సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్ తెలిపారు. పట్టణంలోని ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం పో లింగ్ సిబ్బందికి ఈవీఎంలు అందించా రు. హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా 32 సెక్టార్లలో 253 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 192 కేంద్రాల్లో వెబ్ టెలికాస్ట్కు ఏర్పాటుకు రూపుదిద్దుకుంది.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎప్పుడూ మిత్రపక్షంగా తాను పరిగణించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఓ వార్తాచానల్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
నాపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. అలా చేస్తే నా యావదాస్తిని రాసిస్తా. బీజేపీ మ్యానిఫెస్టోలో బీసీల కోసం ఒక్క అంశాన్నీ చేర్చలేదు.
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని మైనారిటీలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? గత పదేళ్లుగా బీఆర్ఎ్సకు మద్దతుగా నిలిచిన ముస్లింలు ఈసారి హస్తం పార్టీకి అండగా ఉండాలనుకుంటున్నారా?
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు (అసెంబ్లీ
భౌగోళికంగా తెలుగు రాష్ట్రాలకు గుమ్మంలా భావించే ఖమ్మం నియోజకవర్గం మొదటి నుంచీ కాంగ్రె్సకు కంచుకోటగా నిలుస్తోంది. గతంలో జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు
‘‘పుట్టేది ఒక్కసారే.. చనిపోయేది ఒక్కసారే.. మమ్మల్ని భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారు. తల తెగిపడినా సరే మోదీ ముందు తలవంచం. కేసీఆర్ పాలన అంటే పదేళ్ల నిజం.. బీజేపీ పాలన పదేళ్ల