ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో 29 ఎస్సీలకు, 7 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి. 2019 శాసనసభ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందగా.. 23 స్థానాల్లో టీడీపీ, ఒక చోట జనసేన గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తుండగా.. వైసీపీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. తెలుగుదేశం పార్టీ144 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీజేపీ 6లోక్సభ 10 శాసనసభా స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన అభ్యర్థులు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మే13వ తేదీన ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. జూన్4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165