ఫోన్ ట్యాపింగ్‌లో ట్విస్టులే ట్విస్టులు..

ABN, Publish Date - Mar 28 , 2024 | 09:52 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్టులే ట్విస్టులు.. ఇప్పుడు శివారు కమిషనరేట్‌ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధా కిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఇన్చార్జ్‌గా..

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్టులే ట్విస్టులు.. ఇప్పుడు శివారు కమిషనరేట్‌ను తాకింది. ఇప్పటికే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధా కిషన్‌రావు పేరు వెలుగులోకి రాగా.. తాజాగా శివారు కమిషనరేట్‌లో టాస్క్ ఫోర్స్ మాదిరి విభాగానికి ఇన్చార్జ్‌గా వ్యవహరించిన డీసీపీ పాత్రను దార్యాప్తు అధికారులు గుర్తించారు. నాన్ కేడర్ అధికారి అయిన ఆయన ఆ కమిషనరేట్‌లో రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత కీలకమైన దాదాపు అన్నీ జోన్లకు డీసీపీగా పనిచేసినట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 28 , 2024 | 09:52 AM