బిల్లుల కోసం మంత్రుల బరితెగింపు..

ABN, Publish Date - Mar 28 , 2024 | 10:20 AM

అమరావతి: వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఎంతోమంది కాంట్రాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలంటే సీఎఫ్ఎంఎస్‌లో అధికారులు అప్‌లోడ్ చేయాలి. అయితే...

అమరావతి: వైసీపీ ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు ఎంతోమంది కాంట్రాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించాలంటే సీఎఫ్ఎంఎస్‌లో అధికారులు అప్‌లోడ్ చేయాలి. అయితే మంత్రులు బొత్స, బుగ్గన నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించి బిల్లుల కోసం వైసీపీ నేతలు బరితెగించారు. చీకటి పడిన తర్వాత తమ మనుషులను ఆర్ అండ్ బి కార్యాలయానికి పంపి సిబ్బందిని పక్కకుతోసి మరీ.. ఈ ఆఫీసు ద్వారా సీఎఫ్ఎంఎస్‌లో దౌర్జన్యంగా బిల్లులు అప్ లోడ్ చేయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 28 , 2024 | 10:20 AM