ఆ జనమంటేనే జగన్‌కు భయామా?

ABN, Publish Date - Mar 28 , 2024 | 08:39 AM

అమరావతి: నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు.. ఆ జనమంటేనే భయామా? గత ఎన్నికలముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు.. ఇప్పుడు జనానికి అందనంత ఎత్తున బస్సుపై భివాదం చేసేందుకే ఎందుకు పరిమితం అయ్యారు?

అమరావతి: నేను మీ బిడ్డను.. పేదల పక్షపాతిని అంటూ డైలాగులు చెప్పే జగన్‌కు.. ఆ జనమంటేనే భయామా? గత ఎన్నికలముందు ఓటర్లకు ముద్దులు పెట్టేంత దగ్గరకు వెళ్లిన వైసీపీ అధ్యక్షుడు.. ఇప్పుడు జనానికి అందనంత ఎత్తున బస్సుపై అభివాదం చేసేందుకే ఎందుకు పరిమితం అయ్యారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ.. ప్రజల చెంతకు జగన్ వెళ్లేవారు. అలాంటిది ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక పరదాల చాటున, బారికేడ్ల మాటున ప్రజల్లోకి ఎందుకు వెళుతున్నారు? ఓట్ల కోసం జనంలోకి బుల్లెఫ్రూప్ వాహనాల్లో ఎందుకు వెళుతున్నారు? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 28 , 2024 | 08:39 AM