మేము ‘సిద్ధంగా లేము’ అంటున్న జనం

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:04 AM

అమరావతి: ఇన్నాళ్ళు ప్రజలకు దూరంగా పరదాలచాటున తిరిగిన సీఎం జగన్.. ఎన్నికల వేళ మేమంతా సిద్ధం అంటూ 21 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ‘మేము సిద్ధంగా లేము’ అని సొంత జిల్లా కడపలో తొలిరోజే జనం తేల్చి చెప్పారు.

అమరావతి: ఇన్నాళ్ళు ప్రజలకు దూరంగా పరదాలచాటున తిరిగిన సీఎం జగన్.. ఎన్నికల వేళ మేమంతా సిద్ధం అంటూ 21 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ‘మేము సిద్ధంగా లేము’ అని సొంత జిల్లా కడపలో తొలిరోజే జనం తేల్చి చెప్పారు. జగన్ నిన్న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ వైఎస్ ఘాట్ దగ్గర ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఒంటిగంట 45 నిముషాలకు ఇడుపులపాయనుంచి జగన్ బస్సులో బయలుదేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Mar 28 , 2024 | 11:05 AM