చురుగ్గా ఈవీఎంల తరలింపు
ABN , Publish Date - Apr 16 , 2024 | 12:33 AM
జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంత్కుమార్ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు.
పార్వతీపురం, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలోని స్ర్టాంగ్ రూమ్ నుంచి ఈవీఎంల తరలింపు ప్రక్రియ చురుగ్గా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నిశాంత్కుమార్ సోమవారం ఈ ప్రక్రియను పరిశీలిం చారు. ఇప్పటికే ర్యాండమైజేషన్ పూర్తయిందని ఆయన తెలిపారు. అన్ని నియో జకవర్గాల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడిం చారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీ సమక్షంలో వివిధ నియోజకవర్గాలకు వాహనాల ద్వారా ఈవీఎంలను తరలించారు.