Share News

బెడిసికొట్టిన వైసీపీ గులకరాయి డ్రామా: కాగిత కృష్ణప్రసాద్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 12:54 AM

వైసీపీ ఆడిన గులకరాయి డ్రామా బెడిసికొట్టిందని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ విలేకరులకు తెలిపారు.

 బెడిసికొట్టిన వైసీపీ గులకరాయి డ్రామా: కాగిత కృష్ణప్రసాద్‌

పెడన, ఏప్రిల్‌ 15: వైసీపీ ఆడిన గులకరాయి డ్రామా బెడిసికొట్టిందని టీడీపీ-జనసేన-బీజేపీ పెడన నియోజకవర్గ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ విలేకరులకు తెలిపారు. వైసీపీ పాలకుల డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేస్తుంటే పథకం ప్రకారం విద్యుత్‌ సరఫరా నిలిపివేసి వాళ్లలో వాళ్లే రాయితో కొట్టుకు న్నారని ఆయన ఆరోపిం చారు. ఎన్నికల్లో సానుభూతి కోసం వైసీపీ హత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. బుధవారం పెడన పట్టణంలో నిర్వ హించనున్న ప్రజాగళం బహిరంగ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తరలిరావాలని ఆయన పిలు పునిచ్చారు.

Updated Date - Apr 16 , 2024 | 12:54 AM