Share News

చీనీకాయలు టన్ను రూ.37 వేలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 11:54 PM

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.37 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణికార్యదర్శి జయ లక్ష్మి తెలిపారు.

చీనీకాయలు టన్ను రూ.37 వేలు

అనంతపురంరూరల్‌, ఏప్రిల్‌ 15: అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.37 వేలు, కనిష్ఠంగా రూ.15 వేలు, సరాసరి రూ.25 వేలతో అమ్ముడుపోయినట్లు మార్కెట్‌ ఎంపిక శ్రేణికార్యదర్శి జయ లక్ష్మి తెలిపారు. మా ర్కెట్‌కు మొత్తంగా 1,293 టన్నుల చీనీ కాయలు వచ్చాయని వెల్లడించారు.

Updated Date - Apr 15 , 2024 | 11:54 PM