Home » Andhra Pradesh » Kurnool
శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి శనివారం హైదరాబాద్కు చెందిన కె. నాగవెంకటేశ్వరరావు అనే భక్తుడు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.
చినుకు పడిందంటే రైతులకే కాదు.. మరికొందరికి కూడా ఆనందమే. అక్కడి ప్రజలు వరుణుడి కరుణ కోసం రైతుల కంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. వరుణుడి రాక తమ జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందని ఆశగా ఆకాశం వంక ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతకీ వారెవరంటారా? కర్నూలు జిల్లాతో పాటు దాని పరిసర ప్రాంత ప్రజలు.
నగర శివారలోని రాయలసీమ యూనివర్సిటీలో 137 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్రూమ్ను రిటర్నింగ్ అధికారి ఎ.భార్గవతేజ శుక్రవారం పరిశీలిం చారు.
పట్టణంలో కొంత మంది టీడీపీ నాయకుల ఇళ్ల దగ్గర గురువారం రాత్రి వైసీపీ మూకలు హల్చల్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
. On Friday, a one-day training class was conducted for the teachers at the local Pedpadu Model School.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నృసింహస్వామి జయంతి బ్రహ్మత్సవాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా జరుగుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యా యుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శివశంకర్ డిమాండ్ చేశారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకల్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవను ఘనంగా నిర్వహించారు.
శ్రీశైలం దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న శాశ్వత అన్నదాన పథకానికి శుక్రవారం కృష్ణా జిల్లాకు చెందిన వెలంకి సీతరామదాసు అనే భక్తుడు కుటుంబ సమేతంగా కలిసి రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకులు మధుసూదన్రెడ్డికి అందజేశారు.
ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల పరిధిలో ఆయా చెంచుగూడేల్లో జాబ్కార్డు కలిసి ప్రతి గిరిజన కుటుంబానికి ఉపాధి పనులు కల్పించాలని శ్రీశైలం ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి పేర్కొన్నారు.