Share News

తిమ్మగురుడు రథోత్సవం

ABN , Publish Date - May 04 , 2024 | 11:17 PM

గూడూరు తిమ్మగురుడు రథోత్సవం శనివారం కోలాహలంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గూడూరు జనసంద్రంగా కనిపించింది.

తిమ్మగురుడు రథోత్సవం

గూడూరు, మే 4: గూడూరు తిమ్మగురుడు రథోత్సవం శనివారం కోలాహలంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో గూడూరు జనసంద్రంగా కనిపించింది. తిమ్మగురుడు స్వామి ఆలయంలో స్వామి వారికి పవిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రథోత్సవానికి పూజలు చేశారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు.

Updated Date - May 04 , 2024 | 11:17 PM