Home » Telugu News
రాష్ట్రంలో ఎంసెట్ పేరు మారిపోయింది. అవును గతంలో తెలంగాణ EAMCETగా పిల్చుకునే పేరును EAPCETగా మార్చారు. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో విద్యార్థుల ఎంపిక కోసం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను గతంలో నిర్వహించగా, తాజాగా వాటి ఫలితాలు వెలువడ్డాయి.
నాదస్వర శబ్ధానికి నాట్యం చేసే పాములను చూశాం. ఇందులో వాస్తవం లేకున్నా చూసేందుకు మాత్రం నాదస్వర శబ్ధానికి పరవశించి నాట్యం చేసినట్లుగానే అనిపిస్తుంది. అలాగే పిల్లనగ్రోవి శబ్ధానికి జంతువులు కూడా పరవశించిపోతున్నట్లు ప్రవర్తిస్తుంటాయి. ఇలాంటి ...
Telangana EAPCET Results Out: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణలో తొలిసారి నిర్వహించిన ఈఏపీసెట్ (TG EAPCET) ఫలితాలను విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు సంబంధించి విద్యార్థుల ఫలితాలను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా..
డబ్బు సంపాదన కోసం కొంతమంది అడ్డదారులు తొక్కుతున్నారు. కనిపించిన ప్రతి వస్తువును నకిలీగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ వస్తువులను నకిలీవి తయారు చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో కొంతమంది నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టును తయారు చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్టు కొనుగోలు చేసిన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు.
టీఎస్ఎప్సెట్(TS EAPCET Results) ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూ(జే–హబ్)(JNTU) ఆడిటోరియంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ డీన్కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఎన్టీయూ వైస్చాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి ..
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన తాండూరులో చోటుచేసుకుంది.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని, గ్రామీణ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఆసుపత్రి ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్వోసీ చెక్కులు మంజూరు చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజారంజక పాలనకు తోడు కార్యకర్తల కృషి ఫలితంగా పార్లమెంట్ ఎన్నికలలో తొలిసారిగా భువనగిరి ఖిల్లాపై కాషాయ జెండా ఎగరడం ఖాయమైందని పార్టీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.
‘‘ఎన్నికల్లో వైసీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేశ్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. రెవెన్యూ అధికారులను, ఉయ్యూరు సీఐ, కంకిపాడు, పెనమలూరు స్టేష న్లకు ఎస్సైలను, పెడన నుంచి కొంతమందిని ఇక్కడకు బదిలీ చేయించుకున్నాడు. మైలవరం, పెడన, పటమటల నుంచి రౌడీ షీటర్లను తీసుకొచ్చాడు. రౌడీషీటర్లు బట్ట అనిల్, కొత్తపల్లి రాజేష్, మరగాని అశ్విన్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. జోగి రమేశ్ ఆగడాలను అరికట్ట డంలో పెనమలూరు సీఐ విఫలమయ్యాడు. పెనమలూరు సీఐపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం.’’ అని టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి పెనమలూరు అభ్యర్థి బోడె ప్రసాద్ అన్నారు.
కృష్ణాజిల్లాలో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం ఆరు గంటల నుంచి 7గంటల వరకు భారీ వర్షం కురిసింది.