Share News

అహోబిలంలో వసంతోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - May 04 , 2024 | 11:47 PM

అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వసం తోత్సవాలు ప్రారంభమయ్యాయి.

అహోబిలంలో వసంతోత్సవాలు ప్రారంభం

నంద్యాల, మే 4(ఆంధ్రజ్యోతి): అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వసం తోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివా రం వేదపండితులు ఉత్సమూర్తులైన ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేకువజామున్నే విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఉత్సవమూ ర్తులకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు వేదపం డితులు తీర్థప్రసాదాలు అందించారు.

Updated Date - May 04 , 2024 | 11:48 PM