ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
ABN , Publish Date - May 04 , 2024 | 11:43 PM
దేశం, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్.తులసిరెడ్డి చెప్పారు.
ఆళ్లగడ్డ, మే 4: దేశం, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎన్.తులసిరెడ్డి చెప్పారు. ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసుగెత్తి పోయారన్నారు.