రేవంత్ రెడ్డిని గద్దె దించాలి: మహ్మద్ ఆలీ

ABN, Publish Date - May 01 , 2024 | 10:15 AM

రంగారెడ్డి జిల్లా: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మహ్మద్ ఆలీ పిలుపిచ్చారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని గద్దె దించాలని బీఆర్ఎస్ నేత (BRS Leader), మాజీ మంత్రి మహ్మద్ ఆలీ (Mohammed Ali) పిలుపిచ్చారు. రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరాంపల్లిలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. మైనారిటీ మహిళలు (Minority womens) హాజరైన ఈ కార్యక్రమంలో ఆలీ ప్రసంగించారు. ప్రజలను బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు మభ్యపెడుతున్నాయని ఆయన విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ దళిత ద్రోహి: దగ్గుమల్ల ప్రసాదరావు

చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం

రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు

ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు

భారీగా తగ్గిన బంగారం, వెండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 01 , 2024 | 10:47 AM