మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం
ABN, Publish Date - May 01 , 2024 | 09:49 AM
గుంటూరు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి మంగళగిరి పట్టణంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న వ్యాపార, పరిశ్రముల సముదాయాలను పరిశీలించారు.
గుంటూరు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి మంగళగిరి పట్టణంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న వ్యాపార, పరిశ్రముల సముదాయాలను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న తరహా పరిశ్రమలను ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. చేనేతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి.. ఉర్దూ పరిరక్షనకు కృషి చేస్తామన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ దళిత ద్రోహి: దగ్గుమల్ల ప్రసాదరావు
చీరాలలో నేడు చంద్రబాబు ప్రజాగళం
రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్
అనంతపురం: టీడీపీలో చేరిన నేతలను టార్గెట్ చేసిన పోలీసులు
ఉద్యోగాలు ఇవ్వలేనివాడు నాయకుడా?: చంద్రబాబు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - May 01 , 2024 | 09:49 AM