దేశవాళీల్లో ‘స్టార్’ ప్లేయర్లు!

డిసెంబర్ 24 నుంచి ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది.

ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు పలు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారెవరో చూద్దాం..

విరాట్ కోహ్లీ-  ఢిల్లీ

రోహిత్ శర్మ- ముంబై

శుభ్‌మన్ గిల్- పంజాబ్

అభిషేక్ శర్మ- పంజాబ్

అర్ష్‌దీప్ సింగ్- పంజాబ్

రిషభ్ పంత్- ఢిల్లీ

కేఎల్ రాహుల్- కర్ణాటక

హార్దిక్ పాండ్య- బరోడా

సూర్యకుమార్ యాదవ్- ముంబై