వర్చువల్‌ మోడ్ లో చర్లపల్లి టెర్మినల్‎ను ప్రారంభించిన మోదీ

రూ.413 కోట్లతో టెర్మినల్ ను నిర్మించారు

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి , బండి సంజయ్‌ కూడా  హాజరయ్యారు

కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం

రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం

ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం

దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ రైళ్ల కోసం డిమాండ్‌ పెరుగుతోంది

దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుంది

రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోంది అని మోదీ అన్నారు