ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ
చేసిందెవరంటే?
వైభవ్ సూర్యవంశీ.. 14 ఏళ్ల ఈ సెంచరీ సంచలనం బ్యాట్తో అదరగొడుతున్నాడు.
ఫోర్లు, సిక్సులకు లెక్కే లేకుండా విరుచుకుపడుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఫాస్టెస్ట్ శతకాలు
బాదిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
రోహిత్ శర్మ- 35 బంతులు
రిషభ్ పంత్- 32 బంతులు
వైభవ్ సూర్యవంశీ- 32 బంతులు
అభిషేక్ శర్మ- 28 బంతులు
ఊర్విల్ పటేల్- 28 బంతులు
Related Web Stories
మూడు ఫార్మాట్లు.. ‘శతక’ మ్యాచ్లు ఆడిందెవరంటే?
హనుమకొండలో ప్రారంభమైన జాతీయస్థాయి అండర్ 23 అథ్లెటిక్స్ పోటీలు..
పంత్లా ఆడాలని ఉంది.. రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాళ్లిద్దరి వల్లే ఈ సక్సెస్.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!